Monday, June 2, 2025

రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జగద్గిరి గుట్ట,ఎస్సై

Q6 news web site


హైదరాబాద్ – జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో సౌండ్ పొల్యూషన్ కేసులో బ్యాండ్ బాజా వారి సామాగ్రి సీజ్ చేసిన పోలీసులు

బ్యాండ్ సామాగ్రి తిరిగి ఇచ్చేందుకు రూ. 15 వేలు లంచం ఇస్తే సామగ్రి ఇస్తాను అని చెప్పడం తో బాధితుడు ఏసిబి నీ ఆశ్రయించడం జరిగింది పథకం ప్రకారం డబ్బులు ఇస్తుండగా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై శంకర్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News