Q6 news web site

హైదరాబాద్ – జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో సౌండ్ పొల్యూషన్ కేసులో బ్యాండ్ బాజా వారి సామాగ్రి సీజ్ చేసిన పోలీసులు
బ్యాండ్ సామాగ్రి తిరిగి ఇచ్చేందుకు రూ. 15 వేలు లంచం ఇస్తే సామగ్రి ఇస్తాను అని చెప్పడం తో బాధితుడు ఏసిబి నీ ఆశ్రయించడం జరిగింది పథకం ప్రకారం డబ్బులు ఇస్తుండగా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై శంకర్.