Q6 న్యూస్ web site
ఖమ్మం జిల్లా ఏదులాపురం పురపాలిక పరిధిలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ అరుణ, డాక్యుమెంట్ రైటర్ వెంకటేష్
ఖమ్మం మండలం తల్లంపాడుకు చెందిన ఒక వ్యక్తి తన రెండెకరాల భూమిని కొడుకు పేరున గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ను కాలవగా, రూ.50 వేలు డిమాండ్ చేసిన అరుణ
బాధితుడు,ఏం చేయాలో తెలియక ఆ ఏరియా Q6 న్యూస్ రిపోర్టర్ నీ సంప్రదించాడు అతడు సబ్ రిజిస్టర్ అరున తో మాట్లాడిన ప్రయోజనం లేకుండా పోయింది.
ఇలాంటి వాళ్లు సమాజంలో చాలామందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ ఇలాంటి వాళ్లకు సరైన బుద్ధి చెప్పాలని Q6 న్యూస్ రిపోర్టర్ బాధితుడికి సలహా ఇచ్చాడు
రూ.30 వేలు ఇస్తామని ఒప్పందం చేసుకొని, ఏసీబీకి సమాచారం ఇచ్చిన బాధితుడు
డాక్యుమెంట్ రైటర్ వెంకటేష్ కారులో రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు